రూ.25కే కేజీ ఉల్లిపాయలు…

ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త తెలిపింది. రూ.25కే కేజీ ఉల్లిపాయలు అందించనుంది. దీనికోసం రిటైల్ అవుట్ లెట్లు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ అవుట్ లెట్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనుంది. ఈ అవుట్ లెట్లలో రాయితీతో ఉల్లిపాయలు అందించనుంది. కాగా, ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ ఉల్లి రూ.80 నుంచి రూ.100కు చేరుకుంది.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :