ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘భీమా’..

హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన భీమా మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 25 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు

Read More »

విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ.?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన క్రేజీ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. విజయ్ తర్వాతి చిత్రంలో ఆయనకు జోడీగా ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజూ నటించనున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. గౌతమ్ తిన్ననూరి

Read More »

సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..!

సలార్‌ పార్ట్‌-1 బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. ‘సలార్‌ రెండో భాగం ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ అప్‌డేట్‌ ఇచ్చారు.

Read More »

ఎన్నికల వేళ.. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిపై కేంద్రం కీలక నిర్ణయం..

దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి

Read More »

వీవీ ప్యాట్ స్లిప్స్ లెక్కింపు పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ..

ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT) స్లిప్లతో పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను ఏప్రిల్ 16న విచారిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది.   VVPAT అనేది ఒక

Read More »

తీహార్ జైలు నుంచి 4 పేజీల లేఖ విడుదల చేసిన కవిత.. సంచలన విషయాలు వెల్లడి..

దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. మరి కొన్ని రోజుల పాటు ఆమె

Read More »

సిద్దిపేట కలెక్టర్ సంచలన నిర్ణయం.. 106 మంది ఉద్యోగుల సస్పెన్షన్..

రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ కొనసాగుతోంది. అయినప్పటికీ పలువురు ఉద్యోగులు కోడ్ ఉల్లంఘిస్తున్నారు. తాజాగా కోడ్ ఉల్లంఘించి రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులపై వేటు పడింది. ఏకంగా 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను

Read More »

వరంగల్, ఖమ్మంతో సహా 7చోట్ల ఫోన్ ట్యాపింగ్ కేంద్రాల్లో జరిగిందిదే..!

తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే నల్గొండ కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటుచేసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు గుర్తించిన అధికారులు ఆ కోణంలో దర్యాప్తు

Read More »

వాలంటీర్లు ఇప్పుడు గుర్తొచ్చారా ? బాబు హామీలపై వైసీపీ ఫైర్-పేర్ని సెటైర్లు..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వాలంటీర్ల కేంద్రంగా రాజకీయ పార్టీల రచ్చ పెరుగుతోంది. ముఖ్యంగా నాలుగేళ్ల పాటు వాలంటీర్లపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు వచ్చే సరికి వారికి గౌరవ వేతనం పెంపు వంటి

Read More »

పవన్ కల్యాణ్‌పై ప్రముఖ ట్రాన్స్ జెండర్ పోటీ..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారాయన. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలో పవన్ కల్యాణ్

Read More »