సాగర్ డ్యామ్ కంట్రోల్ రూమ్ పేరు మార్పు..

నాగార్జున సాగర్ డ్యామ్ కంట్రోల్ రూమ్ పేరును అధికారులు మార్చారు. కుడిగట్టు వైపు ఉన్న టీఎస్ స్పెషల్ పోలీస్ గార్డు రూమ్ కు పేరు మార్పు. కంట్రోల్ రూమ్ కు ఏపీ పోలీసు గార్డు

Read More »

మరింత పెరుగుతున్న ఉల్లి ధరలు..

ఉల్లి ధరలు మళ్లీ చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల ఒక్కసారిగా రూ.50 వరకు చేరిన ధర మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఉల్లి రూ.50 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. రానున్న రోజుల్లో ఇది

Read More »

రైతుల అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు..

కేంద్ర ప్రభుత్వం ఏటా వ్యవసాయానికి సాగు పెట్టుబడి కింద నగదు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దేశంలోని రైతులందరికీ యాట పెట్టుబడి సాయం అందిస్తోంది. ఏడాదికి

Read More »

ఎరువుగా మారే దివ్వెలు…

వెలుగుతో పాటు సందడిని మోసుకొచ్చేది దీపావళి పండుగ. పిన్నలు, పెద్దలు అందరిలోనూ సందడే. దివ్వెల దీపావళితో ప్రమోదమే కాదు.. ప్రమాదమూ పొంచి ఉంటుంది. అందుకే ఎంతో జాగరూకత అవసరం. ఇక ఈ పండుగను పర్యావరణ

Read More »

ఎన్నికల్లో అక్రమాల‌పై ఇలా ఫిర్యాదు చేయండి…

ఎన్నికల్లో అక్రమాల‌పై ఫిర్యాదు చేసేందుకు సీ-విజిల్ యాప్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీ-విజిల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌లో ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు, డబ్బులు ఆశ చూపడం, మద్యం సరఫరా చేయడం, నేరపూరిత

Read More »

రూ.25కే కేజీ ఉల్లిపాయలు…

ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త తెలిపింది. రూ.25కే కేజీ ఉల్లిపాయలు అందించనుంది. దీనికోసం రిటైల్ అవుట్ లెట్లు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ అవుట్ లెట్లను దేశవ్యాప్తంగా

Read More »

బీజేపీలో చేరిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు…

అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజులే ఉన్నప్పటికీ రాజకీయ నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో బాపూరావుకు బీజేపీ

Read More »

బీఆర్ఎస్ ప్రభుత్వం పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు..!!

ప్రజల సంపదను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారిందని ఆరోపించారు. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోపిడీ జరిగిందన్నారు.

Read More »

ఇక దూకుడగా బీజేపీ: బండి సంజయ్‌కి ప్రత్యేక హెలికాప్టర్, 7న తెలంగాణకు ప్రధాని మోడీ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త వెనుకబడినట్లు కనపిస్తున్న బీజేపీ.. మళ్లీ దూకుడును పెంచేందుకు సిద్ధమవుతోంది. వరుసగా అగ్రనేతల ప్రచార సభలతోపాటు రాష్ట్ర నేతలు కూడా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారానికి ప్రధాని

Read More »

కేసీఆర్ కు సజ్జల ఘాటు కౌంటర్…

ఏపీలో రోడ్ల పరిస్ధితిపై తాజాగా ఇల్లందు సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు. పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడ

Read More »