ఉస్మానియా ఆస్పత్రి కూల్చుడే!హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌

ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజీహెచ్) భవనాన్ని కూల్చివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయించింది. తెలంగాణ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో, కొత్త ఆసుపత్రి భవనాన్ని నిర్మించడానికి నిర్మాణాన్ని కూల్చివేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. జూలై

Read More »

16 కోట్లతో నిర్మాణం చేసిన చెక్ డ్యామ్ గోదావరి వరదల్లో కొట్టుకుపోవడం నాసిరకంగా నిర్మాణం : సీఎల్సీ నేత భట్టి విక్రమార్క

రెండు సంవత్సరాల క్రితం రూ.16 కోట్లతో నిర్మాణం చేసిన చెక్ డ్యామ్ గోదావరి వరదల్లో కొట్టుకుపోవడం నాసిరకంగా నిర్మాణం చేయడమే కారణమని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క అన్నారు. చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తున

Read More »

ఖమ్మం జిల్లా వేదికగా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్.. ఎన్నికల ప్రచార సమర శంఖాన్ని పూరించింది. పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఖమ్మం జిల్లా వేదికగా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశానికే ఆదర్శం : మహేష్ బిగాల

భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తెలంగాణ లోనే కాకుండా దేశ విదేశాలకు విస్తరించింది. బీఆరెస్

Read More »

వైసీపీ అను’కుల’ మీడియా.. గాలి వార్తల అమ్మకం.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అను’కుల’ మీడియా, గాలి వార్తల్ని అమ్ముకుంటోంది.! ఔను, ముమ్మాటికీ గాలి వార్తల్ని అమ్మకుంటూ బతికేస్తోంది. ఈ చర్చ మీడియా వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిన్న మొన్నటిదాకా ఈ గాలి వార్తల

Read More »

తెలంగాణలో బీజేపీకి రిపేర్లు- హుటాహుటిన ఇన్‌ఛార్జ్ అపాయింట్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. గడువు సమీపిస్తోండటంతో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించాయి. జిల్లాల పర్యటనలతో

Read More »

తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో టెట్ నిర్వహించాలని నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే డీఎస్సీ రాసేందుకు అర్హులు. కాగా, చివరి

Read More »

తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న 27 వేల మంది ఆశా వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న 27 వేల మంది ఆశా వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జులై నుంచి ఆశా వర్కర్లకు ఇచ్చిన సెల్ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి

Read More »

అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది తెలంగాణ. దీనికి సంబంధించిన వేడి

అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది తెలంగాణ. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు

Read More »

తెలంగాణ దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి కేరాఫ్

ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్(KTR) హైదరాబాద్ నానక్ రామ్ గూడలో స్టెల్లాంటీస్ డిజిటల్​ హబ్ ఆఫీస్​ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి కేరాఫ్

Read More »