అందుబాటులోకి చికన్‌ గున్యా వ్యాక్సిన్‌…

దోమల ద్వారా వ్యాప్తి చెందే చికన్‌గున్యాకు తొలి టీకా అందుబాటులోకి రానుంది. నవంబర్ నెలలోనే ఇది మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచంలో సగం దేశాలకు కలవరం కలిగిస్తున్న చికన్‌గున్యా మరిన్ని దేశాలకు

Read More »

సంక్రాంతి బరి నుంచి వెనక్కి తగ్గుతున్న మాస్ మహరాజ్.. అసలు కారణం అదేనా.?

సంక్రాంతి పండుగ వస్తుంది అంటే సినిమా లవర్స్ కు డబుల్ పండగ. మామూలు టైంలో రిలీజ్ అయ్యే మూవీస్ కంటే కూడా సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాలకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సంక్రాంతి టైంలో విడుదలయ్యి

Read More »

సలార్ నుంచి క్రేజీ అప్డేట్ ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్.. హై ఓల్టేజ్ షాక్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..

సలార్ నుంచి అప్డేట్ వస్తుంది అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు అప్డేట్ కాదు కదా పోస్ట్ ఫోన్ చేస్తున్నాము అంటూ షాక్ ఇచ్చారు మూవీ మేకర్స్. మామూలుగా అనుకున్న టైం కు రిలీజ్

Read More »

ఆస్కార్స్ యాక్టర్స్ బ్రాంచ్‌లో రామ్‌చ‌ర‌ణ్‌.. పండ‌గ చేసుకుంటున్న అభిమానులు…

ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ అగ్ర‌న‌టుడు రామ్‌చ‌ర‌ణ్ ప్రపంచస్థాయికి ఎదిగాడు. ఈ సినిమా హాలీవుడ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అంద‌రికి తెలిసిందే. ఈ సినిమాతో జూనియ‌ర్ ఎన్‌టిఆర్, రామ్ చరణ్ చేసిన ప్ర‌పంచ‌స్థాయి

Read More »

బీజేపీలో చేరిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు…

అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజులే ఉన్నప్పటికీ రాజకీయ నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో బాపూరావుకు బీజేపీ

Read More »

భారత్‍లో ఐ ఫోన్ 17 తయారీ..!

ఐ ఫోన్ ఈ ఫోన్ ను ఇష్టపడే వారి సంఖ్య బాగానే ఉంటుంది. అయితే దాని ధర చూస్తే కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఐ ఫోన్ వాడకం భారీగా పెరుగుతోంది. ఇంతకీ మనం

Read More »

ఈడీ నోటీసులపై అరవింద్ కేజ్రీవాల్ సంచలనం..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనకు జారీ అయిన సమన్లను వాపస్ తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు లేఖ రాశారు. ఆ నోటీసులు పూర్తిగా రాజకీయ

Read More »

కర్ణాటకలో ఆందోళన కలిగిస్తోన్న జికా వైరస్..

కర్ణాటక జికా వైరస్ కలకలం రేపుతోంది. బెంగళూరు అర్బన్ జిల్లాకు సమీపంలో ఉన్న చిక్కబళ్లాపూర్ జిల్లాలో దోమల్లో ప్రాణాంతక జికా వైరస్‌ను గుర్తించడంతో కర్ణాటక ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆరోగ్య అధికారులు కూడా ప్రత్యేక

Read More »

బీఆర్ఎస్ ప్రభుత్వం పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు..!!

ప్రజల సంపదను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారిందని ఆరోపించారు. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోపిడీ జరిగిందన్నారు.

Read More »

చంద్రబాబుపై మరో కేసు నమోదు-ఈసారి ఏ2గా సీఐడీ ఎఫ్ఐఆర్..

ఏపీలో స్కిల్ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఊరట పొందిన టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ వరుస కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికే హైకోర్టు తీర్పుకు ముందే మద్యం అక్రమాల కేసు నమోదు

Read More »