చిరు 156వ సినిమాలో ఐశ్వర్యరాయ్..?
మెగాస్టార్ చిరంజీవి తన 156వ చిత్రంలో బి-టౌన్ క్వీన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్తో రొమాన్స్ చేయబోతున్నారని సమాచారం. ఇది సోషియో ఫాంటసీగా ఉండబోతుంది. మాజీ ప్రపంచ సుందరి టాలీవుడ్కి రానుందని, ఇది ఒక రకమైన కాస్టింగ్
మెగాస్టార్ చిరంజీవి తన 156వ చిత్రంలో బి-టౌన్ క్వీన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్తో రొమాన్స్ చేయబోతున్నారని సమాచారం. ఇది సోషియో ఫాంటసీగా ఉండబోతుంది. మాజీ ప్రపంచ సుందరి టాలీవుడ్కి రానుందని, ఇది ఒక రకమైన కాస్టింగ్
తాజాగా రష్మికకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక డీప్నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని లిఫ్ట్లో ఉన్నట్లు ఈ మార్ఫింగ్
ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు సీ-విజిల్ యాప్ను కేంద్ర ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్లో ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు, డబ్బులు ఆశ చూపడం, మద్యం సరఫరా చేయడం, నేరపూరిత
రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీ నుంచి
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీపిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో కొడంగల్ కు చేరుకున్నారు. ఈ
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటే తెలుగు ప్రేక్షకులంతా ఉత్సాహాన్ని పొందుతారు. వయసు పెరిగేకొద్దీ చురుగ్గా నటిస్తున్న రవితేజ తన నటనలోని కొత్త కోణాలను కూడా పరిచయం చేస్తూ వస్తున్నాడు. దసరా పండగ సందర్భంగా
వివాహమైన తర్వాత కుటుంబానికే పరిమితమైంది. మహేష్ బాబు కమర్షియల్ బ్రాండింగ్ వ్యవహారాలను చూసుకోవడమే కాకుండా… ఏఎంబి సినిమాలతో పాటు టెక్స్ టైల్స్, ఫుడ్ బిజినెస్ లో పెట్టిన పెట్టుబడులను ఆమే చూసుకుంటోంది. సంవత్సరానికి వీరి
2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఏపీలో పని చేసాయి. టీడీపీ – బీజేపీ అధికారంలో భాగస్వాములయ్యారు. ఆ తరువాత మూడు పార్టీలు విడిపోయాయి. 2019 ఎన్నికల తరువాత బీజేపీ – జనసేన కలిసాయి.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాట్ ఫామ్ ముందు ఆగాల్సిన ఓ ఆర్టీసీ బస్సు.. అదుపు తప్పి ప్లాట్ ఫామ్ పైకి దూసుకురావడంతో
అసెంబ్లీ -లోక్ సభ సీట్లలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదనేది సీఎం జగన్ లక్ష్యం. ఇందులో ప్రాంతీయ – సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. టీడీపీ బలంగా ఉన్న