అఖండ-2లో బాలయ్య లుక్స్పై షాకింగ్ కామెంట్స్..
నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో త్వరలో అఖండ-2 చిత్రం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సినిమాలో బాలయ్య లుక్స్.. అఖండలో అఘోరా పాత్రకు మించి ఉంటుందని నటుడు, కాస్ట్యూమ్స్ డిజైనర్ రామ్స్ తెలిపాడు.’
నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో త్వరలో అఖండ-2 చిత్రం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సినిమాలో బాలయ్య లుక్స్.. అఖండలో అఘోరా పాత్రకు మించి ఉంటుందని నటుడు, కాస్ట్యూమ్స్ డిజైనర్ రామ్స్ తెలిపాడు.’
పెళ్లి గురించి విజయ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘నాకూ పెళ్లి చేసుకోవాలని, తండ్రి కావాలని ఉంది. కాకపోతే ఇప్పుడే చేసుకోను. ప్రేమ వివాహమే చేసుకుంటా. నా
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్, న్యూ డైరెక్టర్ రవితేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీపై మేకర్స్ అప్డేట్ అందించారు. విశ్వక్ సేన్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ను రివీల్ చేశారు. ‘మెకానిక్ రాకీ’
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం డార్లింగ్ వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
మద్యం కుంభకోణం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఒకవైపు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని వచ్చేనెల ఒకటి వరకు పొడించింది న్యాయస్థానం. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన నేతలు ఈడీ, కేంద్రప్రభుత్వంపై విమర్శలు
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. వీరిద్దరు కలిసి టీ తాగుతూ ప్రపంచానికి సంబంధించిన కబుర్లు చెప్పుకున్నారు. భారత్ పర్యటనలో ఉన్న బిల్ గేట్స్
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.. తగులుతోంది కూడా. కారు నుంచి ఎవరు… ఎప్పుడు జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ నుంచి గట్టిగా మాట్లాడిన నేతలు
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కారు దిగి పలువురు అగ్రనేతలు హస్తం గూటికి చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారిన కొద్ది రోజులకే.. ఎంపీ కేకే, మేయర్ విజలక్ష్మి కేసీఆర్కు గట్టి షాక్
లోక్ సభ ఎన్నికలకు ముందే కేసీఆర్ కు మరో భారీ షాక్ తగిలింది. వరుసపెట్టి ఒక్కో కీలక నేత కారు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ కె. కేశవరావు రాజీనామా చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై అధికారికంగా స్పదించారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోందని అన్నారు. అయితే కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. త్వరలోనే చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుందని అన్నారు.