నితిన్ ‘తమ్ముడు’ ఫస్ట్ లుక్ రిలీజ్..
టాలీవుడ్ హీరో నితిన్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లో వస్తోన్న ‘తమ్ముడు’ మూవీ నుంచి మేకర్స్ అప్ డేట్ అందించారు. నితిన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
టాలీవుడ్ హీరో నితిన్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లో వస్తోన్న ‘తమ్ముడు’ మూవీ నుంచి మేకర్స్ అప్ డేట్ అందించారు. నితిన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
మంచు లక్ష్మి నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘ఆదిపర్వం’ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీలో రిలీజ్ అవుతోంది. ఐదు భాషల్లో ఇటీవల ట్రైలర్ను రిలీజ్ చేశారు. 1974 నుంచి 1992 మధ్యకాలంలో
టాలీవుడ్ హీరో మంచు విష్ణు లీడ్ రోల్లో ‘కన్నప్ప’ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ హీరో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూట్ కోసం
’టిల్లు 3‘ని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. సినిమా సక్సెస్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టిల్లు స్క్వేర్ ఆరంభం నుంచి చివరి వరకూ ప్రేక్షకులు ఎంతగానో ఆస్వాదిస్తున్నారని చెప్పారు. ’’ఈ
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్లు వరుసగా విడుదలు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. తొలి విడల ఎన్నికలకు కేవలం 20 రోజులు ఉండడంతో కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 19 ఉదయం ఏడు
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో డొంక కదులుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన
భూకబ్జా కేసులో టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అరెస్ట్ చేసింది. నిందితుడు ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. బసిర్హత్ జైల్లో ఉన్న షేక్ను ఈడీ విచారించింది. అంతకుముందు
నాగాలాండ్ లోని ఓ వర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తూ లోక్ సభ ఎన్నికలను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించింది. ఆరు జిల్లాలతో తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని.. దీనిపై
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సమావేశమయ్యారు నందమూరి సుహాసిని. శనివారం ఉదయం సీఎం నివాసానికి ఆమె వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందజేశారు. ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షీ, మంత్రి
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ