పుస్తక రూపంలో శ్రీదేవీ జీవిత చరిత్ర..
సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఘనతలు సాధించిన దివంగత నటి శ్రీదేవి బయోగ్రఫీ ఇప్పుడు పుస్తక రూపంలో రానుంది. ఈ విషయాన్ని ఆమె భర్త బోనీకపూర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. అతి త్వరలో శ్రీదేవి జీవిత
సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఘనతలు సాధించిన దివంగత నటి శ్రీదేవి బయోగ్రఫీ ఇప్పుడు పుస్తక రూపంలో రానుంది. ఈ విషయాన్ని ఆమె భర్త బోనీకపూర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. అతి త్వరలో శ్రీదేవి జీవిత
నితేశ్ తివారీ తెరకెక్కించనున్న ‘రామాయణం’ ఎట్టకేలకు మొదలైంది. ఈనెల 2న షూటింగ్ ప్రారంభమైనట్లు నితేశ్ ప్రకటించారు. త్వరలో ఈ సినిమా షూటింగ్లో రణబీర్ కపూర్, సాయి పల్లవి పాల్గొననున్నారు. అయితే, ‘రామాయణం’ మూవీకి ఏఆర్
రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నుంచి ఆమె పాత్రకు సంబంధించిన లుక్ను మేకర్స్ రివీల్ చేశారు. శుక్రవారం ఆమె బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్లను విడుదల
కరోనా కంటే ప్రాణాంతకమైన బర్డ్ఫ్లూ మానవాళిపై విరుచుకుపడే ప్రమాదం ఉన్నదని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బర్డ్ఫ్లూలోని హెచ్5ఎన్1 రకం వైరస్ మహమ్మారిగా మారవచ్చని పేర్కొన్నారు. కెనడాకు చెందిన ఫార్మారంగ నిపుణులు జాన్
ఐదు గ్యారెంటీలు(Paanch Nyay), 25 హామీలతో కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఏఐసీసీ కార్యాలయంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే న్యాయ్ పత్ర -2024
రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో బీజేపీ కార్యకర్త సాయిప్రసాద్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం వర్గాలు తెలిపాయి. గత వారం NIA చేత ఇద్దరు మొబైల్ షాప్ వ్యక్తులను ప్రశ్నించగా
తెలంగాణ హోంగార్డ్స్ ఐజీ స్టీఫెన్ రవీంద్రపై సీఎం రేవంత్ రెడ్డికి కమాండ్ కంట్రోల్ డీఎస్పీ గంగాధర్ ఫిర్యాదు చేశారు. ఓ భూ వివాదంలో తాను తలదూర్చానంటూ.. ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే సస్పెండ్ చేశారాని ఆవేదన
కేసీఆర్ అంటే ముందుగా ఫామ్హౌస్ గుర్తుకు వస్తుంది. దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఎక్కువ సమయం ఫామ్హౌస్కే పరిమితమయ్యారు. కేబినెట్ సమావేశం కూడా అక్కడే పెట్టారు. అదంతా రూలింగ్లో ఉన్నప్పుడు.. ఇప్పుడు
మల్కాజ్గిరి పార్లమెంటు సీటుపై ప్రధాన పార్టీల మధ్య రసవత్తర పోరు సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించాయి. ప్రచారంలో ఆయా పార్టీల అభ్యర్థులు దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ నుంచి సునీతా
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేదుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ రూస్ అవెన్యూ కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది.