డియర్ఎక్స్ తో వస్తున్న నిత్యా మీనన్..
నిత్యామీనన్ పుట్టినరోజు సందర్భంగా తాను నటిస్తున్న ‘డియర్ఎక్స్’ మూవీ నుండి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకి కోలీవుడ్ దర్శకురాలు కామిని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి నేడు ఫస్ట్ లుక్ విడుదల
నిత్యామీనన్ పుట్టినరోజు సందర్భంగా తాను నటిస్తున్న ‘డియర్ఎక్స్’ మూవీ నుండి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకి కోలీవుడ్ దర్శకురాలు కామిని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి నేడు ఫస్ట్ లుక్ విడుదల
అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజైన ‘పుష్ప-2’ టీజర్ యూట్యూబ్ను షేక్ చేస్తోంది. ఈ వీడియో విడుదలైన కేవలం 40 నిమిషాల్లోనే రెండు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈక్రమంలో బన్నీకి బర్త్ డే
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఏప్రిల్ 12 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి
జమ్మూ కాశ్మీర్, లఢఖ్ లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. జమ్మూ కాశ్మీర్, లఢఖ్లో మొత్తం 6 లోక్సభ స్థానాలుండగా చెరో 3 సీట్లలో పోటీ చేయనున్నారు. ఒప్పందం
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం
సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. హర్యానా రాష్ట్రంలో కమల దళానికి ఊహించని షాక్ తగిలింది. ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. తన కొడుకు స్కూల్ ఎగ్జామ్స్ నిమిత్తం తనకు బెయిల్ ఇవ్వాలని
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు వరంగా మారింది. ఈ పథకం ప్రవేశపెట్టిన నాలుగు నెలల్లో రూ. 1177 కోట్ల విలువ గల జీరో టికెట్లు జారీ అయినట్లు అధికారులు
ఉగాది పండుగ నేపథ్యంలో హైదరాబాద్ మోట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ మెట్రో రైలులో వేరు వేరు మార్గాల ద్వారా ప్రయాణికులకు అందిస్తున్న రాయితీని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. మెట్రో అందిస్తున్న రాయితీలు
కొడంగల్లో తనని కింద పడేయాలని కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని.. 75 ఏళ్లలో కొడంగల్కు ఎవరూ చేయని అభివృద్ధి చేశానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం సాయంత్రం కార్యకర్తలను