ఇజ్రాయెల్ సంచలన ప్రకటన…

ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. మిలిటెంట్ గ్రూప్ హమాస్ లక్ష్యంగా గాజాపై వైమానిక దాడులకు ఇజ్రాయెల్ ముమ్మరం చేసింది. గాజాలో మఘజి క్యాంప్‌పై ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో 38 మంది పాలస్తీనీయులు మృత్యువాతపడ్డారు. గాజా స్ట్రిప్‌పై అణుబాంబు వేసే అవకాశాలను కూడా ఇజ్రాయెల్ పరిశీలిస్తోందని ఇజ్రాయిలీ మంత్రి అమిహై ఎలియహు ప్రకటించారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :